హత్య కేసు ఛేదించిన పోలీసులు

1057చూసినవారు
ఈ నెల 25న దామరగిద్దలో జరిగిన మహిళ హత్య కేసులో నిందితుణ్ణి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. వివరాలను మంగళవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో విలేకరులకు వివరించారు. నర్సాపూర్ కు చెందిన మహిళ దామరగిద్ద కల్లు దుకాణంలో లక్ష్మప్పకు పరిచయం కాగా.. ఇద్దరు కలిసి కల్లు తాగారు. అనంతరం ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేయగా అడ్డుకున్న ఆమెను కర్రతో కొట్టి హత్య చేశాడన్నారు.

సంబంధిత పోస్ట్