ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి: డిఎస్పీ

574చూసినవారు
ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి: డిఎస్పీ
గురువారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే వరకు పోలీసులు అప్రమతంగా ఉండాలని డిఎస్పీ నల్లపు లింగయ్య బుధవారం అన్నారు. నారాయణపేట పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ భూత్ వద్ద బందోబస్తు నిర్వహించడానికి వచ్చిన పోలీసులతో సమావేశం నిర్వహించారు. భద్రతపరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. అప్పగించిన విధులు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ఎస్సై, సిఐ, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్