మహిళను నగ్నంగా ఊరేగించారు

71చూసినవారు
మహిళను నగ్నంగా ఊరేగించారు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో సోమవారం దారుణం జరిగింది. గౌతమ్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో వివాహిత (30) గ్రామస్తులు దాడి చేశారు. అంతేకాకుండా ఆమెను కొట్టి, దుస్తులు విప్పి ఊరేగించారు. అయితే బాధితురాలిపై దాడి చేసిన వారిలో మహిళలే ఉండడం గమనార్హం. ప్రస్తుతం బాధితురాలు తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది. పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ కేసులో నలుగురు మహిళలను అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్