నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు ఇవ్వాలి: నిరంజన్ రెడ్డి

62చూసినవారు
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల సమస్యలపై వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం ప్రెస్మీట్ నిర్వహించారు. రైతులను కాంగ్రెస్ దెబ్బ మీద దెబ్బ కొడుతుందన్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో పంటలు ఎండిన రైతులకు, అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వచ్చిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్