ఎండిన పంటకు ఎకరానికి 25 వేలు ఇవ్వాలి: మాజీ మంత్రి

76చూసినవారు
ఎండిన పంటకు ఎకరానికి 25 వేలు ఇవ్వాలి: మాజీ మంత్రి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్ల ఎండిన వరి పంటకు ఎకరానికి 25 వేలు నష్టపరిహారం చెల్లించాలని ఆదివారం వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి 36 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించడం చేతకాక రైతాంగాన్ని గాలికి వదిలేసారని మండిపడ్డారు. 15 లక్షల ఎకరాల పంట ఎండిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్