కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న 8 మంది కౌన్సిలర్లు

1082చూసినవారు
వనపర్తి జిల్లా & మున్సిపాలిటీ కౌన్సిలర్లు 8 మంది ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహేష్, పాకనాటి కృష్ణ, నక్క రాములు, జంపన్న యాదవ్, భువనేశ్వరి, చంద్రకళ, సత్యమ్మ, భాష, ఎమ్మెల్యే మేఘా రెడ్డి సమక్షంలో పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి ఆధ్వర్యంలో వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్