వనపర్తి జిల్లాలో 244 కేంద్రాల ఏర్పాటు

55చూసినవారు
వనపర్తి జిల్లాలో 244 కేంద్రాల ఏర్పాటు
వనపర్తి జిల్లాలో వరి పంట రబీ వరి ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 244 కేంద్రాలను ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. 2, 08, 300 టన్నుల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నారు. క్వింటాల్ కు రూ. 2203 కు కొనుగోలు చేయనున్నారు. కాల్వల ద్వారా నీళ్లు రాక బోర్లపై ఆధారపడి అధికంగా సాగు చేశారు. చాలాచోట్ల నీరు సరిపోక ధాన్యం నాణ్యత తగ్గే అవకాశం ఉందని, ఆ పేరుతో ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులకు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్