మార్చి 30 వరకు గడువు పొడిగింపు

540చూసినవారు
మార్చి 30 వరకు గడువు పొడిగింపు
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 7, 8, 9 తరగతులలో మిగిలిన సీట్ల భర్తీ కోసం మార్చి 30 వరకు గడువు పొడిగించినట్లు సోమవారం అధికారి ఫ్లోరెన్స్ రాణి తెలిపారు. ఆసక్తి ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21 న ఉదయం 11 గంటలకు నుంచి మ. 1 గంట వరకు ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్