అనారోగ్యంతో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం

578చూసినవారు
అనారోగ్యంతో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం
ఖిల్లా ఘనపూర్ గ్రామానికి చెందిన అవుసల శేఖర్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న యువనేత మన ఖిల్లా ఘనపూర్ ముద్దుబిడ్డ సాయిచరణ్ రెడ్డి గురువారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి రూ. 5000 భార్య భాగ్యమ్మ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికలాంగుల అధ్యక్షుడు గంజాయి రమేష్, మునగాల బాబు, ఆగారం ప్రకాష్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్