అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇళ్లు: శంకర్ నాయక్

58చూసినవారు
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వనపర్తి జిల్లా పెద్దతండా గ్రామ పరిధిలోని బృందం చెరువు వద్ద ప్రచారం నిర్వహించారు. మాట్లాడుతూ. ఎంపీ ఎన్నికల్లో మల్లు రవిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రవికిరణ్, గ్రామ అధ్యక్షులు బుచ్యా నాయక్, భీముడు, శ్రీనివాసులు, సరియా, రమేష్, శ్రీను గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్