మల్లు రవిని భారి మెజార్టీతో గెలిపించాలి: మేఘా రెడ్డి

52చూసినవారు
నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డా. మల్లు రవి ని గెలిపించాలని కోరుతూ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గురువారం మార్నింగ్ వాక్ లో ప్రచారం చేపట్టారు. ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు డప్పు వాయిద్యాలతో బాణాసంచా కాల్చుతూ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్