తెలంగాణకు మోదీ గాడిద గుడ్డు ఇచ్చారు

70చూసినవారు
ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు చేసిందేమి లేదన్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట జనజాతర బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. మోదీ కర్ణాటకకు ఖాళీ చెంబు, ఏపీకి మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీని మోదీ అమలు చేయలేదని మండిపడ్డారు. బీజేపీ తెలంగాణ ప్రజలను మాయమాటలతో మోసం చేస్తుందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్