కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేడే వేడుకలు

82చూసినవారు
వనపర్తి జిల్లా ఐఎన్టియూసి అధ్యక్షులు గంగురెడ్డి మాధవ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మురారి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులను శాలువాతో ఘనంగా సత్కరించి కార్మికులు ఐక్యత వర్ధిల్లాలన్నారు. పార్టీ శ్రేణులు కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్