వనపర్తిలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రచారం

71చూసినవారు
నాగర్ కర్నూల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా. మల్లు రవికి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. బుధవారం "గుడ్ మార్నింగ్ వనపర్తి" కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 21వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా 6 గ్యారంటీలలో కొన్ని అమలు చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్