మాజీ మంత్రి ప్రోత్బలంతోనే మేఘారెడ్డిపై కేసు పట్టా..!

582చూసినవారు
నేను సబ్ కాంట్రాక్టరుగా చేసిన పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో ఆలస్యం కావడంతో వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని ఆశ్రయించానని ఒగ్గు పర్వతాలు తెలిపారు. దీంతో తనకు రావాల్సిన బిల్లులు అన్ని ఇప్పిస్తాను. అయితే నేను చెప్పినట్లు చేయాలని ఆయన బలవంతం పెట్టడంతో ఎమ్మెల్యే మేఘారెడ్డిపై అప్పట్లో కేసు పెట్టినట్లు మంగళవారం పర్వతాలు చెప్పారు. ఈమేరకు పట్టణంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్