మల్లు రవి ని భారీ మెజారిటీతో గెలిపిస్తాం: సంపత్ కుమార్

1546చూసినవారు
నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మల్లు రవిని అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం మల్లు రవిని ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ ఎంపీగా మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని సంపత్ అన్నారు. కాగా ఈసీటు కోసం సంపత్ పోటీపడ్డ విషయం తెలిసిందే. ఇద్దరి కలయికతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్