మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వాయిదా వేసినట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. జూన్ 2కు వాయిదా వేసినట్లు ఈసీ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ వల్ల ఫలితాలు వాయిదా వేస్తున్నట్లు ఈసీ తెలిపింది.