జైల్లో ఆ మూడు పుస్తకాలు కావాలి: కేజ్రీవాల్‌

570చూసినవారు
జైల్లో ఆ మూడు పుస్తకాలు కావాలి: కేజ్రీవాల్‌
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌజ్‌ అవెన్యూ కోర్టు 15 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించనున్నారు. ఈ క్రమంలో ఆయన కోర్టుకు కొన్ని అభ్యర్థనలు చేశారు. జైలులో చదివేందుకు తనకు మూడు పుస్తకాలు కావాలని కేజ్రీవాల్ కోరారు. రామాయణం, భగవద్గీత, జర్నలిస్టు నీరజా చౌదరీ రాసిన హౌ ప్రైమ్‌ మినిస్టర్స్‌ డిసైడ్‌ వంటి పుస్తకాలు జైల్లో అందుబాటులో ఉంచాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్