రెస్టారెంట్‌లో గుండెపోటుతో వ్యక్తి మృతి (వీడియో)

578934చూసినవారు
కోవిడ్ తర్వాత చాలా మందికి ందికి గికి గుడెపోటు వస్తోంది. దీంతో అకస్మాత్తుగా గా అందరదరి ముందే కి ముందేముందే దే కు్పకూలిి చనిపోతున్నారు. ఇదే కోవలోలో మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్భ్యులతో రెస్టారెంట్‌కు వెళ్లాడు. అందరితో సంతోషంగా నవ్వుతూ మాట్లాడాడు. అంతలోనే అతడికి గుండెపోటు వచ్చింది. కూర్చున్న చోటే ఆ వ్యక్తి కుప్పూలి చనిపోయాడు. ఇది ఇది ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్