బెల్లంపల్లి సీవోఈలో వంద శాతం ఉత్తీర్ణత

76చూసినవారు
పదవ తరగతి ఫలితాల్లో బెల్లంపల్లి సీవోఈ 74 మందికి గాను 74 మంది పాసయ్యారు. ఆరేళ్లుగా వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తూ సీవోఈ ఆదర్శంగా నిలుస్తున్నది. అలాటి వినయ్, బొల్లం అభినయేజ్, జాడి జశ్వంత్, చిగిరి వినిలకుమార్, జంగంపల్లి ప్రణయ్, చరణ్, భూక్య శశివర్థన్ 10 జీపీఏ సాధించినట్లు ప్రిన్సిపాల్ సైదులు సంతోషం వ్యక్తం చేశారు. వీరిని ఆర్సీవో కొప్పుల స్వరూపారాణి ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్