రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో గురుకుల విద్యార్థిని ప్రతిభ

61చూసినవారు
రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో గురుకుల విద్యార్థిని ప్రతిభ
బెల్లంపల్లి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న సాయి ప్రసన్న బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ నిరూపమ తెలిపారు. ప్రతిభ కనబరిచి పతకం సాధించిన క్రీడాకారిణిని ప్రిన్సిపాల్, పీఈటీలు రాధా రాణి, రాజేశ్వ, రి ఉపాధ్యాయ బృందం అభినందించారు.

సంబంధిత పోస్ట్