సభకు బయలుదేరిన తాండూర్ మండల నాయకులు

68చూసినవారు
సభకు బయలుదేరిన తాండూర్ మండల నాయకులు
పెద్దపల్లి విజయ సంకల్ప సభకు బిజెపి తాండూర్ మండల అధ్యక్షులు దూడపాక భరత్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాలలో బయలుదేరి వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభకి వెళ్లిన వారిలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, కార్యకర్తలు వెళ్లారు.

సంబంధిత పోస్ట్