నూతన ఎంపీడీవోని కలిసిన ముత్యంపల్లి కాంగ్రెస్ నాయకులు

1062చూసినవారు
నూతన ఎంపీడీవోని కలిసిన ముత్యంపల్లి కాంగ్రెస్ నాయకులు
కాసిపేట మండల ఎంపీడీవోగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణ సింగ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు ముత్యంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో ముత్యంపల్లి యూత్ అధ్యక్షులు మారం రాజ్ కుమార్, గౌరవ అధ్యక్షులు సొప్పరి శ్రీను, కాంగ్రెస్ యూత్ లీడర్ మంద వెంకటేష్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్