తాండూర్ లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

72చూసినవారు
రైతులకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రకటించడంతో తాండూరు మండలంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేసి రేవంత్ రెడ్డి రైతులకు అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్