పిడిఎస్ రైస్ అక్రమ దందాలో తాండూర్ ఎస్సై సస్పెన్షన్

82చూసినవారు
పిడిఎస్ రైస్ అక్రమ దందాలో తాండూర్ ఎస్సై సస్పెన్షన్
పీడీఎస్ రైస్ అక్రమ దందా కేసు దర్యాప్తు
విషయంలో ఆలసత్వంతో వ్యవహారించినందుకు
తాండూరు పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ కె. జగదీషన్ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఎవి రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేసారు. గత నెల 20న తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన పీడీఎస్ బియ్యం అక్రమ దందా కేసుపై సమీక్ష జరిపారు. ఎస్ఐ అలసత్వంతో
వ్యవహరించడంతో పాటు, పలు ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేస్తున్నట్లుగా వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్