May 03, 2024, 06:05 IST/నిర్మల్
నిర్మల్
చరిత్ర పుస్తక రచయిత అనారోగ్యంతో మృతి
May 03, 2024, 06:05 IST
నిర్మల్ పట్టణంలోని బంగల్ పేట్ కాలనీకి చెందిన సీనియర్ పాత్రికేయులు, రచయిత, ప్రముఖ కవి, నిర్మల్ చరిత్ర పుస్తక రచయిత అంకం రాములు అనారోగ్యంతో మృతి చెందారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ మరోపక్క, రచయిత, కవిగా, పాత్రికేయునిగా గుర్తింపు చాటుకున్నారు.