రేపటి నుంచి సిపిఎం ఆధ్వర్యంలో వార్డుల్లో పర్యటన

77చూసినవారు
రేపటి నుంచి సిపిఎం ఆధ్వర్యంలో వార్డుల్లో పర్యటన
చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు శుక్రవారం నుండి వార్డులలో పర్యటించనున్నట్లు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బోడంకి చందు తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వార్డుల్లో ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని ఆరోపించారు. వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్