గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

75చూసినవారు
గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
చెన్నూర్ కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న కామర్స్ సబ్జెక్టు బోధించేందుకు గెస్ట్ లెక్చరర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పట్వర్ధన్ తెలిపారు. సంబంధిత సబ్జెక్టు పీజీలో కనీసం 55 శాతం మార్కులు ఉండాలని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం ఉంటే సరిపోతుందని తెలిపారు. బుధవారం వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. గురువారం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్