బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా బొలిశెట్టి అశ్విన్ రెడ్డి

77చూసినవారు
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా బొలిశెట్టి అశ్విన్ రెడ్డి
బీజేవైఎం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా బొలిశెట్టి అశ్విన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బిజెపి జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. గతంలో ఏబీవీపీలో రాష్ట్ర స్థాయి పదవుల్లో సుదీర్ఘకాలం పని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్