ఈనెల 19న మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేత

61చూసినవారు
ఈనెల 19న మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేత
మిషన్ భగీరథ - గ్రిడ్ మంచిర్యాల పరిధిలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో తలెత్తిన నిర్వహణ సమస్య కారణంగా మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాలలో నీటి సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. పలు మండలాల్లో ఈ నెల 19న నీటి సరఫరా నిలిపివేయడం జరుగుతుందని మిషన్ భగీరథ మంచిర్యాల డివిజన్ ఈ. ఈ. కె మధుసూదన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్