మంచిర్యాలలో సాయుధ బలగాల ప్లాగ్ మార్చ్

68చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయుధ పోలీస్ బలగాలు పట్టణంలోని ముఖ్య కూడళ్ళ మీదుగా ప్లాగ్ మార్చ్ కవాత్ నిర్వహించారు. అనంతరం డిసిపి అశోక్ కుమార్ మాట్లాడుతూ శాంతియుతంగా ఎన్నికలు జరిగేల, ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేల మనోధైర్యం నింపేందుకు ప్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్