మున్సిపాలిటీల్లో బదిలీల ప్రక్రియ ప్రారంభం

58చూసినవారు
మున్సిపాలిటీల్లో బదిలీల ప్రక్రియ ప్రారంభం
మంచిర్యాల జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. నాలుగేళ్లు నిండిన ఉద్యోగులను తప్పనిసరి బదిలీ చేయనున్నారు. బదిలీల ఆప్షన్లకు ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగియగా నాలుగేళ్లు నిండని ఉద్యోగులు కొందరు స్పౌజ్ కింద, అనుకూలమైన మున్సిపాలిటీలకు బదిలీ కోసం దరఖాస్తులు సమర్పించారు. పరిశీలన అనంతరం వారు కోరుకున్న ఆప్షన్లను బట్టి ఈ నెల 20న బదిలీల ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశముంది.

సంబంధిత పోస్ట్