ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా

84చూసినవారు
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా
మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసు, సీబీఐ విచారణ జరుపుతున్న ఎక్సైజ్ పాలసీ కేసులలో తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై రేపు విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. కాగా, ఏప్రిల్ 30న సిసోడియా బెయిల్ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది.

సంబంధిత పోస్ట్