ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత మృతి

543చూసినవారు
ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత మృతి
కాంకేర్‌ జిల్లా మాడ్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన వారిలో మావోయిస్టు అగ్రనేత శంకర్‌రావు ఉన్నారు. ఈయన మీద రూ.25 లక్షల రివార్డు ఉంది. సిరిపెల్లి సుధాకర్‌ అలియాస్‌ శంకర్‌రావు స్వస్థలం జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామం. తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలోనే పీపుల్స్‌వార్‌ గ్రూప్‌(ప్రస్తుతం మావోయిస్టు పార్టీ) సిద్ధాంతాలకు ఆకర్షితుడై సానుభూతిపరుడిగా పనిచేసేవారు.

సంబంధిత పోస్ట్