పురుగుల మందు తాగి వ్యక్తి సూసైడ్

4479చూసినవారు
పురుగుల మందు తాగి వ్యక్తి సూసైడ్
మెదక్ నియోజకవర్గం తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన బట్టికాడి రాజుగౌడ్(38) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పు చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో పురుగుల మందు తాగినట్లు సమాచారం. చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రిలో బుధవారం మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్