ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి వసతులు కల్పించాలి

73చూసినవారు
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి వసతులు కల్పించాలి
తీవ్రమైన ఎండలను దృష్టిలో ఉంచుకొని జిల్లా అధికారులు సరైన వసతులు కల్పించాలని పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మల్లా రెడ్డి ఆదివారం రోజు ఒక ప్రకటనలో కోరారు. వడదేబ్బలతో అoదోళన లో ఉపాద్యాయులు డ్యూటీ చేయడానికి జంకుతున్నారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పాల్గొనే ఉపాద్యాయులకు, ఇతర పోలింగ్ సిబ్బందికి ఎండలు మండిపోతున్నా దృష్ట్యా మెరుగైన సౌకర్యాలు కలిపించాలి అని ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్