నామినేషన్ కు భారీగా తరలివచ్చిన జనం

61చూసినవారు
వెంకట్ రామి రెడ్డి నామినేషన్ ర్యాలీకి వేలాది గా తరలివచ్చిన జనాలు.
మెదక్ లోక్ సభ బిఆర్ఎస్ అభ్యర్థి
పివెంకట్ రామిరెడ్డి నామినేషన్ సందర్భంగా ఉమ్మడి జిల్లా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో భారి ర్యాలీ నిర్వహించడం జరిగింది
ఈ ర్యాలీలో నర్సాపూర్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు వాకిటి సునితాలక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, బారసా రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి, చంద్రా గౌడ్, మన్సూర్ , దొంతి రెడ్డి సంతోష్ రెడ్డి, సింగాయిపల్లి గోపి, వాకిటి శ్రీనివాస్ రెడ్డి, శశిధర్ రెడ్డి , నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ నయీం ఉద్దీన్, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్ , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి , బారసా జిల్లా నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మహిళా నాయకులు, సోషల్ మీడియా నాయకులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు , మీడియా మిత్రులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్