అయ్యన్నపాత్రుడికి ఝలక్ ఇచ్చిన ఈసీ

53చూసినవారు
అయ్యన్నపాత్రుడికి ఝలక్ ఇచ్చిన ఈసీ
టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి ఎన్నికల సంఘం (ఈసీ) ఝలక్ ఇచ్చింది. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు, ఎలాంటి ఆధారం లేని ఆరోపణలు చేశారంటూ అయ్యన్నపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలని ముఖేష్ కుమార్ మీనా అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్