భారత విమానయాన మార్కెట్లో 60 శాతం వాటా కలిగి ఉన్న ఎయిర్ ఇండియా 2030 నాటికి దాని సామర్థ్యాన్ని రెట్టింపు చేసి.. అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వైట్బాడీ ఎయిర్క్రాఫ్ట్లను తొలిసారి కొనుగోలు చేస్తోంది. తాజాగా ఇండిగో A350-900 జెట్లను ఆర్డర్ చేసింది. 30 విమానాల కొనుగోలుతో పాటు, 70 అదనపు A350 విమానాల కొనుగోలు హక్కుల కోసం ఇండిగో సైన్ అప్ చేసింది.