ఆటో డ్రైవర్ల ఆందోళన

1042చూసినవారు
నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలో అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా శుక్రవారం ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో వివిధ సంఘాలు ఇచ్చిన బందు పిలుపుకు భాగంగా దౌల్తాబాద్ ఆటో యూనియన్ డ్రైవర్లు బంద్ పాటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్