సుప్రీం దృష్టికి ‘సందేశ్‌ఖాలీ’

62చూసినవారు
సుప్రీం దృష్టికి ‘సందేశ్‌ఖాలీ’
పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై రాజకీయ నాయకులు, గూండాలు లైంగిక వేధింపులు, భూఆక్రమణలకు పాల్పడుతున్న అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు దృష్టికొచ్చింది. దీనిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించే అంశాన్ని పరిశీలిస్తామని సీజేఐ డి.వై.చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ అంశంపై సీబీఐ లేదా సిట్‌తో కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ గురువారం పిల్ దాఖలు అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్