దశదినకర్మ కార్యానికి ఎమ్మెల్యే హాజరు

82చూసినవారు
దశదినకర్మ కార్యానికి ఎమ్మెల్యే హాజరు
నర్సాపూర్ పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు పిల్లి ఆనంద్ తండ్రి కీర్తిశేషులు పిల్లి దశరథ దశదినకర్మ కార్యానికి శనివారం ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ పట్టణ వైస్ చైర్మన్ నయీం ఉద్దీన్, తొంట వెంకటేష్, సూరారం నర్సింలు, షేక్ హుస్సేన్, మొహమ్మద్, రింగుల ప్రసాద్, యువ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్