నిర్మాణ మహోత్సవంలో నర్సాపూర్ ఎమ్మెల్యే

50చూసినవారు
మెదక్ జిల్లా కుల్చారం మండలం వరిగొంతం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన, దేవాలయ నిర్మాణ మహోత్సవ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు వాకిటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక జెడ్పీటీసీ సంతోష్ మేఘమాల, వరిగొంతం ఉప సర్పంచ్ సురేష్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్