ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం చిలిపిచెడ్ మండలం రాందాస్ పల్లి గ్రామంలో శనివారం బిఆర్ఎస్ నాయకులు మెదక్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలన్నారు. ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉపాధి కూలీలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.