విద్యుత్ శాఖ ఉద్యోగిపై ఎంఐఎం నేత దాడి (వీడియో)

19623చూసినవారు
హైదరాబాద్‌ కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం మెహబూబ్ కాలనీలో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు విద్యుత్ శాఖ ఉద్యోగులు వెళ్లారు. వారిపై ఏఐఎంఐఎం పార్టీ నాయకులు మహ్మద్ అజామ్ దాడి చేశాడు. ఈ వీడియోను డా.చిగురు ప్రశాంత్ అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. హైదరాబాద్‌లో విద్యుత్ చౌర్యం ప్రభుత్వ ఖజానాకు నష్టం చేస్తోందని, అక్కడి వ్యక్తుల దౌర్జన్యం ఎలా ఉందో ఈ వీడియోలో చూడొచ్చు.

సంబంధిత పోస్ట్