శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

264050చూసినవారు
శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం
జగనన్న అమ్మ ఒడి లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అమ్మ ఒడి లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 13 వేలు జమ చేసింది. కొందరు లబ్ధిదారులకు అమ్మఒడి స్టేటస్ లో ఎలిజిబుల్, సక్సెస్ చూపిస్తున్నా, ఖాతాల్లో డబ్బులు పడటం లేదని ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఈ-కేవైసీ పూర్తై, అర్హత ఉన్నవారికి జులై 7వ తేదీ లోగా ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్