మాజీ సీఎం
కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ఇంకా ప్రైవేట్
విమానం లీజ్ క్యాన్సిల్ చేసుకోలేదని, తాను ఎప్పుడంటే అప్పుడు దుబాయ్ కు పారిపోవచ్చని లీజ్ ఇంకా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గడిచిన పదేళ్లలో రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నాడని.. ఇప్పుడు దానిని పక్కదారి పట్టిస్తున్నాడని విమర్శించారు. త్వరలోనే ఆయన చేసిన అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు.