AP: ఈసీకి మండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌ ఫిర్యాదు

64చూసినవారు
AP: ఈసీకి మండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌ ఫిర్యాదు
టీడీపీ నేత‌, శాస‌న మండ‌లి మాజీ ఛైర్మన్‌ మహ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌ సోమ‌వారం ఎన్నిక‌ల సంఘానికి(ఈసీ) ఫిర్యాదు చేశారు. ఓటర్ల తుది జాబితాలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు పేర్కొన్నారు. జిల్లాల వారీగా ఓట్ల అవకతవకలపై ఆధారాలు సమర్పించారు. ఓటరు జాబితాలో తప్పులను తక్షణమే సరిదిద్దాలని విజ్ఞ‌ప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్