మంత్రి సీతక్క పరామర్శ.. ఆర్థిక సాయం అందజేత

72చూసినవారు
మంత్రి సీతక్క పరామర్శ.. ఆర్థిక సాయం అందజేత
హైదరాబాద్‌ లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఈశ్వరమ్మను మంత్రి సీతక్క పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.25 వేలు సాయం అందించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితురాలికి సీతక్క భరోసా ఇచ్చారు. ఈ మేరకు నాగర్‌కర్నూల్‌ ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈశ్వరమ్మపై దాడి కేసు పురోగతి తెలుసుకున్నారు. నిందితులకు కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్