వారాహి అమ్మవారిని ఆరాధించడానికి, వారాహి దీక్ష చేపట్టానికి కొన్ని కారణాలున్నాయి. శతృభయం ఉండకూడదనే వారాహిని ఆరాధిస్తారు. శతృవులను ఎదుర్కోవడానికి , జీవతంలో ఎదురయ్యే సమస్యల్ని అధిగమించడానికి ఈ దీక్ష చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి డిప్యూటీ సీఎం అయిన కారణంతో పాటు, తమ పాలనకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని అమ్మవారి దీక్ష చేపట్టినట్లు తెలుస్తోంది.